నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు పారిపోయేందుకు మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
జనగామ సబ్ జైలులో ఏం జరిగింది?.. రిమాండ్ ఖైదీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?.. అనేది తెలియడం లేదు.. అయితే అధికారులు, వార్డెన్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న కేసులతో వచ్చిన అండర్ ట్ర