Murder | పేట్ బషీరాబాద్: కొంపల్లి ఫ్లై ఓవర్ (నిర్మాణం లో ఉన్న బ్రిడ్జి) కింద నర్సింహులు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేది�