మెరుగైన వైద్య సేవలకు ఉత్తమ గుర్తింపు లభించింది. అధునాతన వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ (పీఎస్ నగర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (మినిస్ట్ర
రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీనివాస్ వైద్యసిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని గంథంపల్లి, బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి క�
పీహెచ్సీలు(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) సంజీవనిలా మారాయి.. రోగుల ప్రాణాలకు భరోసా లభిస్తున్నది.. వైద్యులు, పడకలు, వైద్యసిబ్బంది, మందులతోపాటు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. వైద్యం కోసం ప్రజలు ప్రభుత్వాసు