ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా.. అంటూ ఆశావాదాన్ని నూరిపోస్తారో కవి. ఆ అడుగు ఎక్కడినుంచో పడదు. మనలో ఒకరే అలా నడుస్తారు, నడిపిస్తారు. బాల్యం నుంచీ తాను చూసిన సమాజం, అందులోని వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, ల
మాదాపూర్ : మాదాపూర్లోని హెచ్ఐసీసీలో రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, ఏఐజి హస్ప