US Travels | విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా సడలించింది. ఈ మేరకు చేసిన నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేశారు.
లాస్ ఏంజెల్స్ మేయర్| భారత్లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. అమెరికన్ సెనేట్ ధ్రువీకరిస్తే 50 ఏండ్ల గా
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా.. | కరోనా టీకాలు వేసుకున్న వ్యక్తులు మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది.
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం | కరోనా మహమ్మారితో ప్రపంచమంతా సతమతమవుతోంది. వైరస్ కట్టడికి టీకానే ప్రధాన ఆయుధంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన టీకా మేధో సంపత్తి హక్కుల రద�
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు | భారత్లో కరోనా ఉధృతి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన వంద రోజుల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం కాంగ్రెస్ తొలి ఉమ్మడి సమావేశంలో బైడెన్ ప్రసంగించారు.
కరోనా వ్యాక్సినేషన్ | ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా అత్యధికంగా ప్రభావితమైంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు వింత అనుభవం ఎదురయ్యింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఇలా మూడుసార్లు పడిపోయారు. అయితే రెయిలింగ్ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కే�