ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు తగ్గిపోతున్నా యి. వైద్యులు, మెరుగైన సేవలు, అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్న ది.
కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కాబోయే అమ్మకు పోషకాలు అందాలి. అప్పుడే బిడ్డ బలవర్ధకంగా జన్మిస్తాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. అలాంటి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటు�