బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగుపెట్టాయి. అక్షయ తృతీయ సందర్భంగా జ్యువెల్లరీలు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోలు జరపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఇరు అతి విలువైన లోహాల ధరలు 5 శాతం వరకు ఎగబాకాయి.
చెన్నై: తమిళనాడులో భారీ స్థాయిలో నగదు, బంగారంతో పాటు ఖరీదైన ఇతర వస్తువులను సీజ్ చేశారు. వాటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగ�