సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచందర్ రావును ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు �
హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలనే మధ్య తరగతి ప్రజల కలను ఆసరాగా చేసుకొని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ అఫర్ల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయంలోనే కొంత ,మొ�
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 2,728 మంది నుంచి కోట్ల రూపాయలు స్వాహా చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో నగర నేర పరిశోధనా విభాగం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గురు�