‘నా బిడ్డ కోసం క్యాన్సర్ను జయించా.. మొదటి స్టేజీలోనే గమనించి సరైన చికిత్స తీసుకున్నా.. మానసికంగా, దృఢంగా ఉండి ఎదుర్కొన్నా’ అని సినీనటి గౌతమి పేర్కొన్నారు.
‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లి