రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం జిల్లాకే�
‘నిజాం సంస్థానాన్ని దేశంలో కలిపిన రోజును విలీన దినోత్సవంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విలీన దినోత్సవంగానే నిర్వహించాలి..’ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్రెడ్డి