కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలకృష్ణతో కలిసి అఖండ చిత్రం చేస్తుంది. ఇందులో ప్రగ్యా పోలీస్ ఆఫీసర్గా కనిపించన�
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయిక. ఈ చిత్రంలోని ‘అడిగా అడిగా’ అనే �
మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తొలి చిత్రం ప్రగ్యాకి పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టలేదు. వరుణ్ తేజ్ కంచె సినిమాతో అం�
లాక్డౌన్ విరామం వల్ల తన జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది కథానాయిక ప్రగ్యాజైస్వాల్. ఏకాంతంగా గడపడం వల్ల తనలోని శక్తిసామార్థ్యాల్ని బేరీజు వేసుకునే అవకాశం దొరికిందని తెలి
మూడేళ్ల విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేస్తోన్న ప్రగ్యాజైస్వాల్ వరుస అవకాశాలతో తిరిగి బిజీ అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ’లో కథానాయికగా నటిస్తోన్న ఆమె మోహన్బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’లో కీలక పాత�
నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉండాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని అంటోంది ప్రగ్యాజైస్వాల్. నేర్చుకోవడం ఆగిపోతే జీవితంలో ఎదగలేమని చెప్పింది. తెలుగు సినిమాలకు మూడేళ్ల పాటు దూరమైన ఆమె బా�