రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంచాయతీరాజ్ రోడ్లు పలు చోట్ల దెబ్బతిన్నాయి. పీఆర్ రోడ్లకు రూ.20 కోట్ల వరకు నష్టం జరిగినట్టు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు.
మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. గత తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్టులను నిర్మ�
Minister Dayakar Rao | రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రోడ్లను అందంగా, అద్దంలా ఉంచాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాఖను పునర్వవస్థీకరణ వేగవంతం చేయాలని మంత్రి దయాకర్రావు ఆదేశించారు. అధికారాలు, బాధ్యతలను వికేంద్రీకరించి,