కీలక రంగాల్లో నిస్తేజం కొనసాగుతున్నది. గత నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి 2 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 9.5 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వి�
దేశీయ పారిశ్రామిక రంగం పడకేసింది. నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి తీసుకుంటున్న చర్యలు ఉత్తవేనని తేలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస�
గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన కీలక రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడంతో అక్టోబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 12.1 శాతంగా నమోదైంది. ఏడాది క్