ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ బస్టాండ్ సెంటర్లో లారీ-స్కూటీ ఢీకొని పోస్టల్ ఉద్యోగికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర
కృష్ణమూర్తి అనే పోస్టల్ ఉద్యోగి మంగళవారం మహబూబ్నగర్ హెడ్ పోస్టాఫీస్ నుంచి రూ.10 లక్షల నగదును బైక్పై తీసుకెళ్తుండగా, మహ్మదాబాద్ మండ లం నంచర్ల వద్ద బైక్ అదుపు తప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి.
మారుమూల గ్రామం నానాజీపూర్లో విస్తృతంగా అవగాహన మూడేండ్లలో 1163 పాలసీలు.. ఐదు నక్షత్రాల అవార్డు సొంతం శంషాబాద్ రూరల్ : మండల కేంద్రానికి విసిరేసినట్లుగా ఉండే మారుమూల గ్రామమది. అక్కడ అందరూ వ్యవసాయం చేస్తూ �