ట్రిపుల్ఆర్ నిర్మాణంపై ఆందోళన చెందుతున్నారు. పేదల భూములను నాశనం చేస్తూ ప్రభుత్వం ప్రాంతీయ వలయ రహదారి చేపట్టడం సరికాదన్న అభిప్రాయాలు బాలానగర్ మండలంలోని చిన్నసన్న కారు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి
CPM | మధిర : పేదల ఇళ్ల స్థలాలు లాక్కుంటే ఉద్యమం నిర్వహిస్తామని సీపీఎం (CPM) పార్టీ జిల్లా నాయకులు శీలం నరసింహారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని సీపీఎం పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులు సర్వే