చెరువుల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా మూసీ బఫర్ జోన్ పరిధిలోనే వందల ఎకరాల విస్తీర్ణంలో భారీ వెంచర్ను డెవలప్ చేసేందుకు సిద్ధమైంది. జల వనరులకు రెండు వందల మీటర్ల దూరం�
గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నం