అంతర్జాతీయ పోలో పోటీలకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. ఆరు జట్ల సమాహారంతో హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్(హెచ్పీఆర్సీ)లో టోర్నీ సోమవారం అట్టహాసంగా మొదలైంది.
ముంబై, ఆగస్టు 31: జర్మనీకి చెందిన ఆటో రంగ దిగ్గజం ఫోక్స్వాగన్.. భారతీయ మార్కెట్లో కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పోలో, వెంటో ధరలు బుధవారం నుంచి 3 శాతం వరకు పెరుగుతాయని స్పష్టం చేసింది. ప