చుట్టూ పచ్చని పొలాల మధ్య.. ఇథనాల్ కంపెనీ చిచ్చు రేపింది. కూత వేటు దూరంలో తుంగభద్ర నదీతీరం సమీపంలో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఇచ్చిన అనుమతి పెద్ద దుమారమే రేపింది. ఇంద�
తోటల పేరు చెప్పుకొని పచ్చని పొల్లాల్లోకి తోడేళ్లు చొరబడ్డాయి. స్థానిక రైతులను అణగదొక్కుతూ పంటలు పండే పొలాల నడుమ ప్రాణాలను హరించే కాలుష్య పరిశ్రమను పెడుతున్నాయి. బంగారు భూముల మధ్య కాలుష్య కారక ఫ్యాక్టర�