చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికల్లో 53.25 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ ఎన్నికల్లో 56.40 శాతం నమోదైంది.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో 8.46 శాతం మేర పోలింగ్ శాతం పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 60.49 శాతం మేర పోలింగ్ శాతం
మండలి పరిధిలో 67.26 శాతం హైదరాబాద్ జిల్లాలో 60.77 శాతం నమోదు సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో 67.26శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు సోమవారం �
పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటిన ఐటీ ఉద్యోగులు బారులు తీరిన పోలింగ్ కేంద్రాలు కొత్త అనుభూతిని ఇచ్చిన జంబో బ్యాలెట్ పత్రం పోలింగ్ కేంద్రాలకు పిల్లలతో పాటు ఓటర్లు సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తె