రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ వారి సొంత జిల్లాలోని ముఖ్యమైన శాఖలకు దిక్కులేకుండా పోయింది. ముఖ్యమైన పది శాఖలకు విభాగాధిపతులుగా జిల్లాస్థ
మరి కొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వామపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రస్తుత బలాన్ని కాపాడుకోవడంతోపాటు గత దశాబ్ద కాలంలో కోల్పోయిన తమ ప్రాభవాన్ని పుంజుకోవడం ఈ ఎన్నికల్లో వామప�