: ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఆరు గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఖాతాల్లో ఏకంగా రూ.1,700 కోట్ల నిధులు (2023-24లో) ఉండటం రాజకీయంగా సంచలనంగా మారింది. బీజేపీ మినహా మిగిలిన ఐదు జాతీయ పార్టీల (కాంగ్రెస్, ఆప్, �
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా బీజేపీకి రూ. 3,157.65 కోట్లు రాజకీయ విరాళాలుగా అందాయి. ఆ ఏడాది అన్ని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో ఇది 82.52 శాతం.
గుర్తింపు పొందని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు(ఆర్యూపీపీ) లేదా దాతృత్వ సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు రసీదులు సృష్టించి బోగస్ క్లెయిమ్స్ ద్వారా కొన్ని కంపెనీలు, పార్టీలు భారీ మొత్తంలో రీఫండ్లు పొందుత�