సరిగ్గా యాభైరోజుల క్రితం... బీదర్లో ఏటిఎం నుంచి చోరీ చేసి అఫ్జల్గంజ్కు వచ్చి జనవరి 16న నగరంలో కాల్పులు జరిపారు. ఈ కేసులో ఇద్దరు నేరస్తులు పోలీసుల కంటపడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ ఘటనకు సంబంధిం�
ఈ నెల 21 పెబ్బే రు పట్టణంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. రూ. 17.92 లక్షల నగదును ఎత్తికెళ్లిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు పోలీసు బృందాలు దొంగల వేటలో పడ్డాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యలో శుక్రవారం పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట వద్ద నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై స�