హిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్బాబు హెచ్చరించారు. మహిళలను వేధించి పట్టుబడే వారి ప్రవర్తనపై ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామంటూ.
కోర్టుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు పెండింగ్లో పెట్టవద్దని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూ