అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన కారేపల్లి మండలం పోలంపల్లిలో వెలుగుచూసింది. పోలంపల్లికి చెందిన అవివాహితుడు మూతి వీరభద్రం (43) అదే గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. 25 రోజుల క్రిత�
Sunstroke | ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది కొట్టిందంటే చాలు అడుగు భయటపెట్టలంటే భయమేస్తోంది. గురువారం రోజంతా కూలీ పనులకు వెళ్లిన యువకుడు వడదెబ్బతో ఇంటికి వచ్చి నీరసమయ్యాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం
ఆయన భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. ప్రభుత్వానికి.. డెవలపర్స్కు మధ్య వారధిగా ఉండి పని చేయాల్సిన బాధ్యతను విస్మరించి అక్రమాలకు తెరలేపాడు.