రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసు సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. రోజుకో విషయం వెలుగులోకి వస్తుండగా, ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. లూటీ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్
రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని రం గాల్లో నిర్వీర్యమైందని, ముఖ్యంగా నేరాల్లో ఏకంగా నంబర్ వన్గా నిలిచే దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించా