ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు తలమానికంగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ మరోసారి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నది. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జాతీయ స్థాయి ‘పీఎం ఉషా-మేరు’ సదస్సు నిర్వహించనున్నది. ఈ మేర
శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్లు మంజూరయ్యాయని వీసీ ఆచార్య మల్లేశ్ సంకసాల, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.