బంగారం కొనుగోలు చేయొద్దని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలంటూ ప్రధాని మోదీ ఆదివారం చేసిన తొమ్మిది సూచనలపై సోషల్మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు.
గత నెల 30న ప్రసారమైన ప్రధాని మన్కీ బాత్ 100వ ఎపిసోడ్ వినలేదని డెహ్రాడూన్లోని ఓ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు రూ.100 జరిమానా విధించింది. దీన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కుల జాతీయ సంఘం అధ్�