ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హిమాలయ దేశం నేపాల్ రగులుతున్నది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించినప్పటికీ హింసాత్మక నిరసనలు రెండవరోజు కూడా కొనసాగాయి. ప్రజాగ్రహానికి జడిసి నేపాల్ ప�
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి మూడోసారి నియమితులయ్యారు. శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో ఓలి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.