ఆర్టీసీ గ్రేట ర్ జోన్ అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో క�
నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ప్రతి నిమిషమూ.. ప్రధానమే కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్�
కొత్తగా ఉద్యోగం అంటేనే ఎన్నో అంచనాలు ఉంటాయని ఒకింత భయాందోళనకు గురవుతుంటారు చాలామంది. సరైన అవగాహన, ప్లానింగ్తో ఉద్యోగాన్ని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా..
పరిశ్రమ అంటే దేశంలో లభ్యమవుతున్న ముడిసరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం. ఈ ప్రకియనే పారిశ్రామికీకరణ అంటారు. -పారిశ్రామికీకరణతో ప్రజల తలసరి ఆదాయం, విన�
తొలి టీకాలు వైద్యులు, సిబ్బందికి వేయటంపై ప్రధాని వ్యాఖ్యన్యూఢిల్లీ, మే 17: కరోనా సంక్షోభం వేళ దేశంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు నిరుపమైనవని ప్రధాని మోదీ అన్నారు. టీకాలను తొలుత వైద్యులు, వైద్యసిబ్బందిక