మిట్ట మధ్యాహ్నం.. నగర ప్రజలు ఓ అద్భుతమైన ఖగోళ దృశ్యానికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 12:12 గంటలకు నగరంలో ‘జీరో షాడో డే’ నమోదైంది. ఈ సమయంలో నిటారుగా ఉన్న వస్తువులకు ఎలాంటి నీడ కనిపించకపోవడం వ�
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మరో మూడు రోజుల్లో అద్భుతం చూడబోతున్నామంటున్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీ రఘునందన్ కుమార్. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ భాగంప