గుజరాత్ చేతిలో పరాజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 32-34తో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిం�
PKL 8 | ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7 ముగిసి 795 రోజులైపోయింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది పూర్తిగా రద్దయిన ఈ లీగ్.. మళ్లీ ఈరోజు (బుధవారం) అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.