నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్- 2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు భారీ లీకేజీలు ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరమ్మతుల కోసం సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగ
హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్ -2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మరమ్మతుల కోసం సోమవారం ఉదయం 6 నుంచ
పాచితో కూడిన వాటర్ ట్యాంకులు, పాకురు పట్టిన పైప్లు, ట్యాంకుల చుట్టూ అపరిశుభ్రత, పైప్లైన్ లీకేజీలు, నెలల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం, ఫలితంగా కలుషిత నీరే ప్రజలు వినియోగించాల్సి వస్తున్నది.