పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సభ రాంనగర్ ఈ సేవా వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా పాల్�
పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేశారు.