IndiGo | ఇండిగో ఎయిర్లైన్స్కు రూ.20 లక్షల జరిమానా విధించారు. పైలట్ శిక్షణ కోసం 'క్వాలిఫైడ్ సిమ్యులేటర్లు' ఉపయోగించకపోవడాన్ని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఈ మేరకు జరిమానా
కెనడాలోని మనిటోబాలో మంగళవారం ఉదయం రెండు విమానాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు పైలట్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో 23 ఏండ్ల కేరళ యువకుడు శ్రీహరి సుకేశ్ ఉన్నారు.
పైలెట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ శిక్షణ కేంద్రం హైదరాబాద్లో ఎయిర్ ఇండియా ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.