సీఎం రేవంత్రెడ్డి మాలలను అణిచివేస్తున్నారని జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఉమ్మడి జిల్లా జాతీయ మాలమహానాడు సమావేశాన్ని నిజామాబాద్లోని సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు ప
Pilli Sudhakar | మందకృష్ణ మాదిగకు భయపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలను అణచివేస్తున్నారని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆరోపించారు.