హజ్యాత్రకు వెళ్లిన హైదరాబాద్ వాసులు బస్సు ప్రమాదానికి గురై 45 మంది మృతి చెందడంతో ఒక్కసారిగా నగర వాసులను ఉలిక్కిపడ్డారు. వరుసగా హైదరాబాద్ వాసులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వార్తలు వినాల్సి వస్తోం�
Pakistan: పాకిస్థాన్లో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 17 మంది యాత్రికులు మృతిచెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బలోచిస్తాన్ ప్రావిన్సులో జరిగింది.