అమీర్పేట్:30 ఏండ్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం తనకుందని, కేసీఆర్లా దళితుల అభ్యున్నతి గురించి ఆలోచించిన సీఎం తనకు కనబడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. దళితబంధు పథకంపై విపక్షాల కు
కవాడిగూడ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింలు అన్నారు. ఎన్ని శక్తులు అడ్డుపడిన