హైదరాబాద్ పికిల్బాల్ లీగ్(హెచ్పీఎల్)లో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ భాగం కాబోతున్నది. ఎనిమిది జట్ల కలయికతో అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు జరుగనున్న లీగ్లో కీర్తి వారియర్స్ ట
ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పికిల్బాల్ క్రీడను తెలంగాణ వ్యాప్తంగా అందరికీ చేరువ చేసి ఆటను ప్రోత్సహిస్తామని హైదరాబాద్ పికిల్బాల్ సంఘం అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు అన్�