రిటైల్ దుకాణదారులు వినియోగదారుల ఫోన్ నంబర్లను తీసుకోరాదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, చండీగఢ్ బెంచ్ తీర్పు చెప్పింది. అడ్వకేట్ పంకజ్ చంద్గోథియా ఫిర్యాదుపై విచారణ సందర్భంగా �
నగరంలో కలకలం సృష్టించిన నార్సింగి జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీయొద్దని హెచ్చరించినందుకు కక్ష గట్టిన నిందితుడు ఈ జంట హత్యలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడి
బయ్యారం సహకార పరపతి సంఘంలో రైతులకు శనివారం నేరుగా ఆధార్, ఫోన్ నంబర్లను న మోదు చేసి యూరియా పంపిణీ చేశారు. ఈ-పాస్ మెషిన్ ద్వారా ఆన్లైన్లో రైతుల వివరాలు నమోదు చేసి యూరియా పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిబం�