చికాగోలో ఓ అతిథి ఇంట్లో స్వామి వివేకానంద బస చేసి ఉన్నారు. ఆయన నగరంలో ఉన్నాడని అక్కడి ధనికుల్లో ఒకడైన రాక్ఫెల్లర్కి తెలిసింది. స్వామిని కలుసుకోవడానికి ఓరోజు ఆర్భాటంగా ఆ ఇంటికి వెళ్లాడు.
ఓ పల్లెటూరి విద్యార్థి మంచి మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నత చదువుల కోసమని వసతి గృహంలో చేరడానికి పట్నానికి బయల్దేరాడు. వెళ్తూ తల్లి దగ్గర ఆశీస్సులు అందుకున్నాడు. ‘అమ్మా! నేను పుట్టినప్పటి నుం
పరశురామ పంతులు లింగమూర్తి -ఈయనది వరంగల్లు జిల్లాలోని మడికొండ గ్రామం. తల్లిదండ్రులు రామమంత్రి, తిమ్మమాంబ. ఈయన తెలుగులో స్వతంత్రంగా వెలసిన తొలి వేదాంత గ్రంథమైన సీతారామాంజనేయ సంవాదం రాశారు. ఇంకా శుకచరిత్ర,