దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చడంతో సూచీలు కుదేలయ్యాయి. బ్రాండెడ్ ఔషధ ఎగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించడంత�
ఔషధాల ఎగుమతుల్లో తెలంగాణ హవా కొనసాగుతున్నది. దేశ ఎగుమతుల్లో 20-30 శాతం మన రాష్ట్రం నుంచే జరగడం విశేషం. గత ఏడాది డిసెంబర్ వరకు దేశం నుంచి 21 బిలియన్ల(రూ.1,72,000 కోట్లు) ఎగుమతులు జరుగగా,