యోగా పేరిట ముస్లిం యువకులను రెచ్చగొడుతూ ఉగ్రవాద శిక్షణ ఇప్పించడం, ఉగ్ర దాడులు చేసేలా ప్రోత్సహించటం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పీఎఫ్ఐ ప్లాన్ చేసిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హైదరాబాద
NIA | తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ (NIA )సోదాలు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో