బాటసారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. దాడులకు పాల్పడుతున్న ఓ యువకుడిపై బేగంపేట పోలీసులు ఈ పెట్టి కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా.. నిందితుడికి 240 రోజుల జైలు శిక్షతోపాటు 11 వందల జ�
సికింద్రాబాద్ : నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ ఆదేశాలమేరకు బోయిన్పల్లి పోలీసులు రౌడీషీటర్ రుద్రంగి సాయికిరణ్ అలియాస్ బియ్యం సాయి (27) పైన పీడీ యాక్టును ప్రయోగించారు. ఇప్పటికే తొమ్మిది వివిధ కేసుల్ల�