నిర్మాణం పూర్తయిన వంద పడకల దవాఖానను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) ఎదుట శుక్రవారం ధర్నా ని�
తమకు మిషన్ భగీరథ నీరు అందించాలని కోరుతూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటన ఆత్కూరు గ్రామంలోని కుంటబీడు కాలనీలో శనివారం చోటు చేసుకుంది. కూలీలు ఎక్కువగా నివసించే ప్రాంతం కావడంతో వారం రోజు�