రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని, ముఖ్యంగా కాజీపేట జంక్షన్, కొత్తగూడెం రైల్వేస్టేషన్ను (భద్రాచలం రోడ్) డివిజన్ కేంద్రాలుగా ప్రకటిస్తూ అభివృద్ధి చేయాలని తెలంగాణ ఎంపీలు సూ�
రాముడి పేరుతో రాజకీయం చేసే ఎన్డీఏ ప్రభుత్వం.. అదే రాముడు నడయాడిన భద్రాచలం క్షేత్రంతోపాటు, తెలంగాణలోని రైల్వే సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచం�