జీహెచ్ఎంసీలో ఉద్యోగులు నెలవారీ వేతనాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జీతాలు 8వ తేదీ దాటినా కొన్ని సర్కిళ్లలో ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. దీంతో సర్కిల్లో ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ
కేసీఆర్ మహిళలను తోబుట్టువులుగా భావించి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం మర్చిపోయిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు.