ఉద్యమ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం కూల్చివేతకు నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు నర్సంపేట నియోజకవర్గ బంద్ సంపూర్ణంగా జరిగింది. నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్�
రామప్ప-రంగాయ చెరువు-పాకాల ప్రాజెక్టులో భాగమైన కాల్వలను సకాలంలో పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు.