డీలర్లు సమయపాలన పాటించాలిఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డిగంభీరావుపేట, ఆగస్టు 5: అట్టడుగు వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కింద నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చ
ఆన్లైన్లో పాఠాలు.. విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలనప్రభుత్వ విద్యాలయాలకు మరింత ఆదరణఓదెల, ఆగస్టు 5: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాలయాలు ముందుకు సాగుతున్నాయి. ఆన్లైన్లోనూ పాఠాలు బో�
మంత్రి కొప్పుల ఈశ్వర్ధర్మారం మండలంలో పర్యటనధర్మారం/ పెద్దపల్లి కమాన్, ఆగస్టు 4: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి�
జ్యోతినగర్, ఆగస్టు 3: నిత్యం పోలీసు అధికారులు ఫంక్షనల్ వర్టికల్స్ను పర్యవేక్షించాలని అడ్మిన్ డీసీపీ అశోక్కుమార్ సూచించారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో రామగుండం కమిషనరేట్ పరిధి సీఐ
గోదావరిఖని/ జ్యోతినగర్, ఆగస్టు 2: టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా ఆ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖనిలో వేడుకలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక కేంద్ర కార్యాలయంలో మ
జ్యోతినగర్/కోల్సిటీ, ఆగస్టు 1: విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర సీఐటీయూ కమిటీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ పోరాటానికి గోదావరిఖనికి చెందిన సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం
గోదావరిఖని, జూలై 30: ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీని డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ ైక్లెమెట్ ఛేంజ్ ఆరోఖ్య లెనిన్ శుక్రవారం సందర్శించారు. క్లస్టర్ ఆఫ్ మైన్స్ అయిన జీ�
పెద్దపల్లిటౌన్, జూలై 30: పెద్దపల్లి 18వ వార్డు, తెనుగువాడ, పెద్దమ్మనగర్ ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ సూచించారు. తెనుగువాడలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో స్థాన�
‘అయ్యో అన్న య్య. బావిలో పడింది నువ్వని తెల్వకపాయె. ఉదయం నుంచి కారు తీసేందుకు శ్రమించినా ఫలితం లేకపాయె. తీరా చూసే సరికి నువ్వు కనిపిస్తివి. ఎంత పనాయె అన్నయ్యా’ అంటూ మానకొండూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బూదయ్
జమ్మికుంట, జూలై 28: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిట్యాల శం
గోదావరిఖని, జూలై 26: సింగరేణి ద్వారా రామగుండానికి మెడికల్ కాలేజీ మంజూరుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని పార్టీల నాయకులు దానికి కేంద్రం నిధులు ఇవ్వదంటూ మాట్లాడడం సరికాదని 28వ డివిజన్ కార్పొరేటర్�
మంత్రి కొప్పుల ఈశ్వర్శ్రీమడేలయ్య గుడి నిర్మాణానికి భూమి పూజధర్మారం, జూలై 25: రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ధర్మారం తహసీల్ కార్యాలయం ఎదుట ఉన్న ఒర్రె వద్ద