ధాన్యం కొనుగోళ్ల వేళ పెద్దపల్లి జిల్లాలో సరికొత్త దందాకు తెరలేచింది. ఇక్కడి పీడీఎస్ బియ్యం తక్కువ ధరకు కొని మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు విక్రయిస్తుండగా.. మహారాష్ట్రలో తక్కువ ధరకు వడ్లను కొని ఇక్కడక�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ దందా హద్దులు దాటుతున్నది. ఇందుకు అంతర్రాష్ట్ర వారధులు స్మగ్లర్లకు రాచమార్గాలుగా మారాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ చెక్ పోస్టులు లేకపోవడం వారికి కలి�