Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్కు బాంబే హైకోర్టు బుధవారం రూ.50లక్షల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Patanjali Ayurved: పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ ఇవాళ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. తమ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై వచ్చిన వాణిజ్య ప్రకటనల కేసులో ఆయన సారీ తెలిపారు. భవిష్యత్తులో ఇలా�
న్యూఢిల్లీ: రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద కంపెనీ పాడి విభాగం ఇంచార్జీగా పనిచేస్తున్న సునీల్ బన్సల్ (57) కరోనాతో కన్నుమూశారు. అయితే ఆయన తీసుకున్న అల్లోపతి చికిత్సతో తమకు సంబంధం లేదని కంపెనీ పేర్కొనడం విశేషం